Sangareddy: చెరువులో పడి తల్లి, కూతుళ్లు మృతి..సంగారెడ్డిలో విషాదం

-

Mother and daughter died after falling into the pond in Sangareddy : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలపూర్‌‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లి కూతురు గల్లంతయ్యారు.బట్టలు ఉతకడానికి చెరువుకు వచ్చిన తల్లి యదమ్మ, కూతురు లావణ్య (15) చెరువులో పడిపోయారు. లావణ్య మృతదేహం లభ్యం అయ్యింది కాగా.. గాలింపు కోసం వెళ్లిన మరో వ్యక్తి కూడా గల్లంతైనట్లు సమాచారం. దీంతో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...