Munugode bypoll effect: నేడు బీజేపీ ముఖ్య నేతల సమావేశం

-

Munugode bypoll effect Rajagopal Reddy will attend a meeting of bjps chief leaders today: మునుగోడు ఎన్నికల ఎఫెక్ట్ బీజేపీ ముఖ్య నేతలు భేటి కానున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సమావేశం కానున్నాట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక ఓటమిపై బండి సంజయ్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించనున్నాట్లు తెలుస్తుంది. ఈ సమీక్షకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే.. మునుగోడు ఓటమితో భీజేపీ నేతలు కొత్త రోడ్డు మ్యాప్‌పై దృష్టి సారించనున్నారనే విషయం తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు పార్టీని అన్నీ.. నియోజకవర్గాల్లో బలోపేతం చేసే విధంగా చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...