Munugode bypoll effect: నేడు బీజేపీ ముఖ్య నేతల సమావేశం

-

Munugode bypoll effect Rajagopal Reddy will attend a meeting of bjps chief leaders today: మునుగోడు ఎన్నికల ఎఫెక్ట్ బీజేపీ ముఖ్య నేతలు భేటి కానున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సమావేశం కానున్నాట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక ఓటమిపై బండి సంజయ్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించనున్నాట్లు తెలుస్తుంది. ఈ సమీక్షకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే.. మునుగోడు ఓటమితో భీజేపీ నేతలు కొత్త రోడ్డు మ్యాప్‌పై దృష్టి సారించనున్నారనే విషయం తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు పార్టీని అన్నీ.. నియోజకవర్గాల్లో బలోపేతం చేసే విధంగా చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...