Munugode bypoll effect: నేడు బీజేపీ ముఖ్య నేతల సమావేశం

-

Munugode bypoll effect Rajagopal Reddy will attend a meeting of bjps chief leaders today: మునుగోడు ఎన్నికల ఎఫెక్ట్ బీజేపీ ముఖ్య నేతలు భేటి కానున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సమావేశం కానున్నాట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక ఓటమిపై బండి సంజయ్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించనున్నాట్లు తెలుస్తుంది. ఈ సమీక్షకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే.. మునుగోడు ఓటమితో భీజేపీ నేతలు కొత్త రోడ్డు మ్యాప్‌పై దృష్టి సారించనున్నారనే విషయం తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు పార్టీని అన్నీ.. నియోజకవర్గాల్లో బలోపేతం చేసే విధంగా చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...