Nagole Gold Theft Case: నాగోలు బంగారం చోరీ కేసులో కీలక అంశాలు

-

Nagole Gold Theft Case in gold shop: నాగోలు బంగారం చోరీ కేసులో కీలక అంశాలను పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. చోరీ చేసిన వారంతా 25 ఏళ్ల లోపు యువకులని.. మాస్క్ లు ధరించి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు వివరించారు. కాగా.. దుండగులు దొంగిలించిన బైక్‌‌లను బంగారం చోరీ కేసులో వాడినట్లు గుర్తించారు. దుండగులు దొంగిలించిన బ్యాగ్ లో 3 కిలోల బంగారం రూ.5లక్షలు నగదు ఉందని.. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా.. దుండగులు ప్రయాణించిన రూట్లలో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan).. ఎవరికీ బయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...