కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలి – ఆర్ఎస్పీ

-

కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) చీఫ్ ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ను కోరారు. 2018 లో గజ్వేల్ నుండి పోటీ చేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల అఫిడవిటీ లో ఉద్దేశ్యపూర్వకంగానే స్థిరాస్తుల వివరాలను వెల్లడించలేదని ఆర్ఎస్పీ ఆరోపించారు. కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు అఫిడవిటీలో చూపారు కానీ, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తన పేరిట ఉన్న ఆస్తుల వివరాలను తెలపలేదని అన్నారు. ప్రజాప్రాతిధ్య చట్టం – 1951 నిబంధలను కావాలనే ఉల్లంఘించి ఆస్తుల వివరాలను దాచిన కేసీఆర్(KCR) పై క్రిమినల్ కేసు నమోదు చేసి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని సీఈసీ కోరారు.

- Advertisement -

Read Also: కేంద్రంపై మరో పోరాటానికి సిద్దమైన కవిత
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...