విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

0
Telangana

Telangana |విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాగా, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూడదు. దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే నెల ఏప్రిల్ 23వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

Read Also: ఫాంహౌజ్‌లో కూర్చొని KCR నెలకు రూ.4 లక్షలు తీసుకుంటున్నాడు 

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here