Farmhouse Case: నేటితో ముగియనున్న ఫామ్‌హౌస్‌ కేసు నిందితుల కస్టడీ?

-

The Accused in the Farmhouse Case have been taken into custody by the police: ఫామ్‌హౌస్‌ కేసు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. శుక్రవారం పోలీసులు 2వ రోజు కస్టడీలోకి తీసుకోని విచారించునున్నారు. కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు గురువారం 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. కాగా.. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం హై సెన్సిటివ్‌‌ కేసు కావడంతో భిన్న కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టును పోలీసులు కోరారు. దీంతో కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో చంచల్ గూడా జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను మొయినబాద్ పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకున్నా విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...