Revanth Reddy |గవర్నర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాల్సినప్పుడల్లా ప్రభుత్వానికి సహకరిస్తూ.. మిగతా రోజుల్లో సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చరిత్రలో ఏ గవర్నర్ చేయని విధంగ తమిళిసై రాజకీయాలు చేస్తోందిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య కుదిరిన ముందస్తు రాజకీయ ఒప్పందంలో భాగంగానే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ అధికారి అయినా గవర్నర్ మాట వినకుంటే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని కానీ, అలా చేయకుండా కేవలం విమర్శలకు మాత్రమే దిగడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...