Revanth Reddy |గవర్నర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాల్సినప్పుడల్లా ప్రభుత్వానికి సహకరిస్తూ.. మిగతా రోజుల్లో సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చరిత్రలో ఏ గవర్నర్ చేయని విధంగ తమిళిసై రాజకీయాలు చేస్తోందిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య కుదిరిన ముందస్తు రాజకీయ ఒప్పందంలో భాగంగానే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ అధికారి అయినా గవర్నర్ మాట వినకుంటే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని కానీ, అలా చేయకుండా కేవలం విమర్శలకు మాత్రమే దిగడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...