Revanth Reddy Padayatra: 99 నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్ర

-

Revanth Reddy Padayatra: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్ర జనవరి 26 న ప్రారంభం కానుంది. పాదయాత్రకు సంబందించిన ప్రణాళిక సిద్దమైంది. ఇప్పటికే రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుండి  ‘హత్ సే హత్ జోడో’ అనే కార్యక్రమం ద్వారా రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పాదయాత్ర మొదలెట్టనున్నారు. 126 రోజుల పాటు 99 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది.   ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి సంక్షేమ పథకాలను అందించనుందో వివరించనున్నారు. ఈ నెల 26 న భద్రాచలం లో ప్రారంభమై ఆదిలాబాద్ లో ముగియనుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...