TRS Ministers And Mlas Meeting: టీఆర్ఎస్ కీలక నిర్ణయం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఎమర్జెన్సీ మీటింగ్

-

TRS Ministers And Mlas Meeting in Telangana Bhavan: టీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ భవన్‌‌లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తుంది. మంత్రి మల్లా రెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో నేతల భేటీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరుగుతోన్న తనిఖీలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...