TRS Ministers And Mlas Meeting: టీఆర్ఎస్ కీలక నిర్ణయం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఎమర్జెన్సీ మీటింగ్

-

TRS Ministers And Mlas Meeting in Telangana Bhavan: టీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ భవన్‌‌లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తుంది. మంత్రి మల్లా రెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో నేతల భేటీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరుగుతోన్న తనిఖీలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prathinidhi 2 Teaser | ఓటేయండి లేదంటే చచ్చిపోండి.. దుమ్మురేపుతున్న ‘ప్రతినిధి2’ టీజర్..

Prathinidhi 2 Teaser | నారా రోహిత్ హీరోగా ప్రస్తుతం 'ప్రతినిధి2'...

Pawan Kalyan | జనంలోకి జనసేనాని.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈనెల...