TRS Mlas Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్..?

-

TRS Mlas Purchase Case in New Twist: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. హాజరు కాకపోవడంతో సిట్ ముగ్గురికీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ శ్రీనివాస్‌ను విచారించిన అధికారులు ఈ రోజు మరోమారు సిట్ అధికారులు విచారించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...

ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త...