TSRTC ఉద్యోగులకు శుభవార్త.. వేతనాలు విడుదల

-

TSRTC: టీఎస్ ఆర్‌‌టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీపావళి పండుగను పురస్కరించుకుని సకల జనుల సమ్మెలో పాల్గొన్నఆర్‌‌టీసీ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేస్తామని ప్రకటించింది. సమ్మెలో జీతాలు అందని ఉద్యోగులకు రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ (TSRTC) చైర్మన్ బాజిగెడ్డి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పండుగ అడ్వాన్స్ రూ.20 కోట్లు, బకాయిలకు రూ.20 కోట్లు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను కూడా చెల్లిస్తామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో 3 డీఏలు చెల్లిస్తామని.. అందుకోసం 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...