చంద్రబాబుకు బిగ్ షాక్ టీడీపీలో బిగ్ వికెట్ డౌన్

-

కరోనా విజృంభిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.. ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరిని సంగతి తెలిసిందే… ఇటీవలే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే…

- Advertisement -

ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో బిగ్ షాక్ తగలనుంది ఆ పార్టీకి చెందిన చలమశెట్టి టీడీపీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీకోనున్నారు… 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు…

ఇక పార్టీకూడా అధికారం కోల్పోవడంతో ఆయన సైకిల్ పార్టీకి కొద్దికాలంగా దూరంగా ఉన్నారు గతంలో ఆయన పార్టీ మారుతారంటూ వార్తలు వచ్చాయి.. అయితే కొన్ని కరణాల వల్ల ఆయన వైసీపీలో చేరలేక పోయారు… అయితే నేడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...