Italy Boat Accident |ఘోర పడవ ప్రమాదం.. 59 మంది మృతి

-

Italy boat accident  | ఇటలీలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 59కి చేరింది. ఇవాళ మరో 19 మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఉదయం దక్షిణ కలాబ్రియా రీజియన్లో బండరాయిని ఢీకొని పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 200 మంది ఉన్నారు. వారిలో 59 మంది మరణించగా, 81 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆఫ్గనిస్తాన్, ఇరాన్ దేశాలకు చెందిన వలసదారులు పడవలో యూరప్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...