అమెరికాలో కీలక ప్రసంగంతో రికార్డ్ క్రియేట్ చేయనున్న మోదీ

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఫిక్సయింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన US లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. గతంలో ట్రంప్ హయాంలో మోదీ ప్రసంగించారు. ఇలా అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి రెండోసారి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలపై ఆయన స్పీచ్ లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

Read Also:
1. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో తెలుగు హీరో

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...