అమెరికాలో కీలక ప్రసంగంతో రికార్డ్ క్రియేట్ చేయనున్న మోదీ

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఫిక్సయింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన US లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. గతంలో ట్రంప్ హయాంలో మోదీ ప్రసంగించారు. ఇలా అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి రెండోసారి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలపై ఆయన స్పీచ్ లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

Read Also:
1. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో తెలుగు హీరో

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...