పేరెంట్స్ లేరని రూమ్ కి బాయ్ ఫ్రెండ్ ని పిలిచింది తర్వాత ఏం జరిగిందంటే

పేరెంట్స్ లేరని రూమ్ కి బాయ్ ఫ్రెండ్ ని పిలిచింది తర్వాత ఏం జరిగిందంటే

0
32

బెంగళూరులో మణికంఠ అనే బ్యాంకు ఎంప్లాయ్ ఉన్నత పొజిషన్లో ఉన్నాడు, ఇక ఆయన భార్య కూడా ఐటీ ఆఫీసులో పనిచేస్తోంది.. వీరికి సరయు అనే అమ్మాయి ఉంది. అయితే రోజూ కూడా వీరు ఉదయం ఆఫీసుకి వెళ్లడంతో ఇంటర్ చదువుతున్న సరయు కూడా కాలేజీకి బస్సులో వెళ్లేది.. అయితే కాలేజీలోనే పరశురాం అనే అబ్బాయితో లవ్ ట్రాక్ నడిపింది.

అయితే మంగళవారం ఉదయం రోజూలా కాలేజీ బస్సు ఎక్కింది.. కాని మధ్యలో దిగిపోయి ఇంటికి వచ్చింది. అంతే తన బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఈ రోజు ఇంటికి రా అని పిలిచింది, దీంతో అతను కూడా అరగంటలో ఇంట్లో వాలిపోయాడు, ఇక ఎవరూ లేకపోవడంతో ఇద్దరూ నగ్నంగా సరసాల్లో మునిగిపోయారు, కాని అనుకోకుండా తల్లి కొన్ని ఫైల్స్ కోసం ఇంటికి వచ్చింది.

ఈ సమయంలో ఇంటి డోర్ లాక్ తీసి ఉండటంతో తలుపు తట్టింది.. ఎవరో వచ్చారు అని తలుపు తీసిన సరయుకి తల్లి వచ్చేసరికి షాక్, కూతురిని ఆమె బాయ్ ఫ్రెండ్ ని చూసిన ఆమె తల్లి వెంటనే తండ్రికి ఫోన్ చేసింది.. చివరకు ఈవిషయం ఎవరికి చెప్పకుండా కూతుర్ని హస్టల్ లో చేర్పించారు తల్లి దండ్రులు.