విజనరీ లీడర్ కు పాయిజన్ లీడర్ కు తేడా ఇదే- లోకేశ్

-

విజనరీ లీడర్ కి, పాయిజన్ లీడర్ కి తేడా ఏంటో తెలుసా అని లోకేశ్ ప్రశ్నించారు… విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకునేవారు విజనరీ లీడర్. పట్టిసీమ అలాంటి ఆలోచన నుండి పుట్టిందే అని లోకేశ్ తెలిపారు.

- Advertisement -

ఒంటి నిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందు చూపు లేక వరదలు వచ్చినా వినియోగించుకోలేక ప్రజల్ని ముంచి నీటిని సముద్రం పాలుచేస్తారని వైసీపీ సర్కార్ ను ఉద్దేశిస్తు లోకేశ్ వ్యాఖ్యానించారు…

పై రాష్ట్రాల నుండి ఎంత వరద వచ్చినా ఆఖరికి రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడానికి.. పనికిరాని పట్టిసీమ అన్నవారితోనే మళ్లీ మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చిందని లోకేశ్ ఎద్దేవా చేశారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...