సానియా మరో బిగ్ స్టేప్…

-

భారత టెన్ని స్టార్ సానియా మీర్జా క్రీడాకారిణిగా, అమ్మగా తన అనుభవాలను అంతర్జాతీయ అథ్లెట్ లతో కలిసి పంచుకోనుoది. ఈ నెల 24 న ‘సమ్మర్ ఫెస్టివల్ ఆఫ్ ఒలింపియన్, పారా ఒలింపియన్ ఆన్ లైన్ ఎక్స్‌ప్రెస్ ‘ అనే కార్యక్రమాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసి), అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ సంయుక్తంగా నిర్వహించనుంది.

- Advertisement -

విశ్వ క్రీడలు వాయిదా పడినా ..క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు తెలిపారు.మొత్తం ఐదు రోజుల పాటు ఈ ఆన్ లైన్ సమావేశం జరగనుంది.ఈ నెల 28 న శారీరక మానసిక ఆరోగ్యంపై సానియా ముచ్చటించింది.తన శిక్షణ అనుభవాలతో వీక్షకుల్లో స్ఫూర్తి నింపనున్నట్టు సానియా మీర్జా తెలిపింది.

ఇక సింగిల్స్ లో రెండు గ్రాండ్‌స్లామ్ ల విజేత నవోమీ ఒసాకా,బాస్కెట్ బాల్ ప్లేయర్ హసిమరా, స్టార్ అథ్లెట్ కొలిన్ జాక్సన్,అలీసన్ ఫెలిక్స్ తదితరులు కూడా ఈ ఆన్‌లైన్ సెషన్లో పాల్గొనున్నారు.ఈ కార్యక్రమాన్ని ఒలింపిక్ ఈ ట్యూబ్ చానల్ లో ప్రసారం చేయనున్నారు .

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...