కొత్త రికార్డ్ — ధోనీ, రోహిత్, కోహ్లీల సరసన సురేష్ రైనా

-

ఐపీఎల్ 2020లో ఆటగాళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేశారు.. గత సీజన్ కంటే ఈసారి భిన్నంగా జరిగింది అలాగే రికార్డులు కూడా నమోదు చేసింది.. ఇక 2021 ఐపీఎల్ సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సీజన్ ద్వారా మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అరుదైన రికార్డులు నెలకొల్పనున్నారు.

- Advertisement -

ఇక ఐపీఎల్ సీజన్ లో వంద కోట్ల క్లబ్బులో చేరాలి అని చాలా మంది కలలు కంటారు.. ఇప్పుడు రైనా ఈ క్లబ్ లోకి రానున్నాడు, కేవలం ఐపీఎల్ లోనే వంద కోట్లు సంపాదించడం అంటే నిజంగా ఓ రికార్డు, మరి ధోనీ, కోహ్లీ, రోహిత్ లు ఈ రికార్డు దాటేశారు.

తాజాగా సురేష్ రైనా ఇందులో చేరనున్నాడు. ఇక మిస్టర్ కూల్ ధోనీ 150 కోట్లు తీసుకుని ఈ సీజన్ తో కొత్త రికార్డు నెలకొల్పుతున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇంత ఎక్కువ వేతనం తీసుకుంది ధోనీ మాత్రమే.

రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ ఐపీఎల్ ద్వారా ఆర్జించిన మొత్తం రూ.131.60 కోట్లు. తర్వాత కోహ్లీ దాదాపు 126 కోట్లు అందుకున్నాడు.. ఇక ఇప్పుడు రైనా ఈ జాబితాలో చేరాడు.. ఐపీఎల్ వేతనంగా రూ.11 కోట్లు అందుకోనున్నాడు.ప్రస్తుతం రూ.99.74 కోట్లతో రైనా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు...