కోహ్లీకి భారీ జరిమానా…

-

కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీఎల్ యాజమాన్యం భారీ జరిమానా విధించింది…. కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఒవర్ రేట్ కు కారణమయ్యాడనే ఉద్దేశంతంతో కోహ్లీకి ఏకంగా ఐపీఎల్ యాజమాన్యం 12 లక్షలు జరిమానా విధించింది…

- Advertisement -

ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది… రాయల్ ఛాలెంజర్స్ 97 పరుగుల తేడాతో ఘోర ఎటమిని చవిచూసింది… ఈ మ్యాచ్ లో కోహ్లీ కూ విఫలం అయ్యాడు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...