రుతురాజ్ గైక్వాడ్ భళా- అవకాశం నిరూపించుకున్నాడు

-

చెన్నై జట్టు ఆట ఈసారి ప్రేక్షకులని ఆ టీమ్ అభిమానులని నిరుత్సాహ పరిచింది అని చెప్పాలి, ఆడిన మ్యాచుల్లో చాలా వరకూ ఓటమి రావడం చెన్నై టీమ్ అభిమానులు జీర్ణించుకలేకపోయారు, అయితే ఈ ఐపీఎల్ సీజన్లో పేలవ జట్టు ప్రదర్శన ఇదే అని విమర్శలు వచ్చాయి, యువ ఆటగాళ్లకి ఛాన్స్ ఇవ్వాలి అని కెప్టెన్ పై ప్రెజర్ వచ్చింది.

- Advertisement -

పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటూ ప్లేఆఫ్ అవకాశాలను కూడా కోల్పోయింది. ఎట్టకేలకు చెన్నై ఓ విజయాన్ని సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ అపజయాల్లో విజయం వచ్చింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇక తర్వాత బరిలోకి దిగిన చెన్నై జట్టు తమ ఆటతో నిలబడింది, అంతేకాదు ఈసారి ఆటగాడు రుతురాజ్ నిలబడ్డాడు…రుతురాజ్ గైక్వాడ్ 65 అంబటి రాయుడు 39 పరుగులు బాదారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...

PM Modi | ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఎన్ని రోజులంటే..?

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ,...