విరాట్ కోహ్లీ మరో రికార్డు – ఫ్యాన్స్ మాత్రం నిరాశ

-

నిజమే క్రీడలో ఆడినా రికార్డే ఆడకపోయినా రికార్డే , సెంచరీ చేస్తే రికార్డు డక్ అవుట్ అయితే రికార్డు,
టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీకి శతకాలు చేయడం బాగా ఇష్టం, ఆయన అభిమానులకి ఇది చాలా ఇష్టం, ఇలా ప్రతీ ఏడాది జరిగే మ్యాచుల్లో కోహ్లీ సెంచరీలు బాదుతూ ఉంటాడు, పరుగుల వర్షం కనిపిస్తుంది మైదానంలో.. కాని ఈ ఏడాది మాత్రం అందరికి బ్యాడ్ గానే నడిచింది.. విరాట్ కి కూడా బ్యాడ్ గానే నడిచింది అంటున్నారు అభిమానులు.

- Advertisement -

విరాట్ కోహ్లీ 2008లో టీమ్ఇండియాలోకి ప్రవేశించాడు. అక్కడ నుంచి చూసుకుంటూ వస్తే 2009లో 1, 2010లో 3, 2011లో 4, 2012లో 5, 2013లో 4, 2014లో 4, 2015లో 2, 2016లో 3, 2017లో 6, 2018లో 6, 2019లో 5 మొత్తంగా 43 శతకాలు బాదేశాడు. ఇలా ప్రతీ ఏడాది పరుగుల జోరు చూపించాడు.

కాని ఈ 2020 దారుణమైన ఓటమిని చూపించింది. ఇక ఈ ఏడాది మ్యాచుల్లో ఒక్క శతకం చేయలేదు
అత్యంత వేగంగా 12వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తం 242 మ్యాచుల్లో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...