Sailajanath: స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉంది

-

Sailajanath: రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రతో ఏపీ ప్రజలల్లో మార్పు కనిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌ గురించి బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీని ఎదిరించలేని అసమర్థ ప్రభుత్వం ఉందని.. ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ఎవరికీ లేదన్నారు. ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికే మంత్రులు, ఎమ్మెల్యేలున్నారని, ప్రభుత్వ ఆస్తుల కబ్జా తప్పా ఇంకొకటి అధికార పార్టీకి తెలియదు అంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించి మార్పుకోసం ముందుకు రావాలని Sailajanath పిలుపునిచ్చారు.

- Advertisement -

Read also: పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...