Anantapur: విద్యుత్ తీగలు మీదపడి ఆరుగురు మృతి

-

Anantapur six members died of electric shock పంట కోస్తుండగా విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దుర్గాహోన్నూరులో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read also: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...