TRS Mlas Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్..?

-

TRS Mlas Purchase Case in New Twist: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. హాజరు కాకపోవడంతో సిట్ ముగ్గురికీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ శ్రీనివాస్‌ను విచారించిన అధికారులు ఈ రోజు మరోమారు సిట్ అధికారులు విచారించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...