IT Raids on Minister Mallareddy: ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాగ్వాదం?

-

IT Raids on Minister Mallareddy An Argument With It Officials: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి‌కి ఈరోజు ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఐటీ అధికారులతో మంత్రి వాగ్వాదానికి దిగారు. దీంతో మల్లారెడ్డి ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా.. మల్లారెడ్డి తన కారులో కుమారుడు మహేందర్‌ రెడ్డి ఉన్న ఆస్పత్రికి బయలు దేరారు. దీంతో మంత్రితో పాటు ఐటీ అధికారులు కూడా ఆస్పత్రికి వెళ్లారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...