పల్నాడులో సంచలనం… వ్యక్తిని ముక్కలుగా నరికి..

-

Palnadu |పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణ హత్య కలకలం రేపింది. సైదులు అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో ముక్కలుగా నరికి చంపారు. అనంతరం ముక్కలుగా నరికిన శరీర భాగాలను తగలబెట్టారు. దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...