TSPSC పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

-

TSPSC paper leak | టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా సిట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ నిర్ణయం తీసుకుంది. వీరు రాజశేఖర్ నుంచి పేపర్ తీసుకుని పరీక్ష రాశారని భావిస్తోంది. గ్రూప్-1 పరీక్షలో 103 మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది. TSPSCకి చెందిన 20 మంది ఉద్యోగులు పరీక్ష రాయగా.. 8 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఇద్దరికి 100కుపైగా మార్కులొచ్చాయి.

- Advertisement -
Read Also: కిషన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...