చూసీచూడనట్లు వదిలేయను.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

-

Manchu Manoj |మంచు ఫ్యామిలీ విబేధాలు అటు ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇటీవల మంచు మనోజ్ స్వయంగా తన సోదరుడు విష్ణు ప్రవర్తనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. దీనిపై వెంటనే స్పందించిన మంచు లక్ష్మి, మోహన్ బాబు ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంచు మనోజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -

అన్న విష్ణు(Manchu Vishnu)తో వివాదం తర్వాత మనోజ్ డైరెక్ట్‌గా మాట్లాడే అవకాశం లేకపోవడంతో తన అభిప్రాయాలను పోస్టుల రూపంలో తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ పోస్టులో ఒకదాంట్లో ‘తప్పులన్నింటినీ చూసీచూడనట్టుగా వదిలేయడం కన్నా.. నేను వాస్తవం కోసం పోరాడుతూ చనిపోతాను’.. మరో పోస్టులో ‘క్రియేటివిటీకి నెగెటివిటీనే శత్రువు‘ అంటూ రెండు కోట్స్ గల ఫొటోలను షేర్ చేశాడు. అన్నతో గొడవ నేపథ్యంలో మనోజ్(Manchu Manoj) ఇలాంటి పోస్టు పెట్టడం ఎటువైపు దారి తీస్తుందోనని మంచు అభిమానులు ఆందోళన పడుతున్నారు.

Read Also: ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం: కేటీఆర్

Follow us on: Google NewsKoo , Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...