సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభించిన మోదీ

-

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) వందేభారత్ రైలును ప్రధాని మోదీ(PM Modi) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మోదీ పక్కన గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న మోదీ.. నేరుగా రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

- Advertisement -

 

బేగంపేట్ ఎయిర్ పోర్టు చేరుకున్న మోదీ(PM Modi)కి గవర్నర్ తమిళిసై(Governor Tamilisai), కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు, నేతలు స్వాగతం పలికారు. దేశ చరిత్రలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించిన మొట్టమొదటి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.

Read Also: ప్రధాని మోదీ పర్యటనతో హైదరాబాద్ లో వేడెక్కిన రాజకీయాలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...