సీఎం జగన్ పర్యనటనలో బాలినేనికి చేదు అనుభవం

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభించడానికి ఆయన మార్కాపురం విచ్చేశారు. అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasa Reddy)కి చేదు అనుభవం ఎదురైంది. సీఎం హెలిప్యాడ్ వద్దకు బాలినేనిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని.. జగన్ కార్యక్రమానికి హాజరుకాకుండా ఒంగోలు వెళ్లిపోయారు. మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. వైసీపీ(YCP) పార్టీకి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని సీఎం దగ్గరికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం.. ఆయన అలిగి జగన్ ను కలవకుండా వెళ్లిపోవడం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

- Advertisement -
Read Also: చంపేసిన వ్యక్తిని ఇంకా ఇంకా చంపుతున్నారు: బీటెక్ రవి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...