Sonia Gandhi | సోనియా గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

-

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని కర్నాటక ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ర్యాలీలో సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగానే సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ ఎజెండా అని, అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -
Read Also: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...