Anantapur: విద్యుత్ తీగలు మీదపడి ఆరుగురు మృతి

-

Anantapur six members died of electric shock పంట కోస్తుండగా విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దుర్గాహోన్నూరులో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read also: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Devendra Fadnavis | ‘శంభాజీని చరిత్రకారులు మరిచారు’

Devendra Fadnavis - Chhaava | మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ...

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....