అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి? చెప్పే దమ్ముందా? జగన్‌కు అచ్చెన్న సవాల్

-

టీడీపీ మహానాడు(TDP Mahanadu) రాజమహేంద్రవరంలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అధినేత చంద్రబాబు(Chandrababu) సహా పార్టీ నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిని ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాల కోరు అయిన జగన్.. పేదవాడని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్ పేదవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.510 కోట్ల ఆస్తులు చూపించారని.. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చెన్నై, బెంగళూరు, ఇడుపలపాయ, పులివెందుల, లోటస్ పాండ్, అమరావతి ప్యాలెసులు ఎవరివో చెప్పాలని జగన్‌కు అచ్చెన్న సవాల్ విసిరారు. ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టేందుకే విశాఖను రాజధానిగా ప్రకటించారని అచ్చెన్నాయుడు(Atchannaidu) మండిపడ్డారు.

- Advertisement -
Read Also:
1. మహానాడు ఇప్పటివరకు ఎక్కడెక్కడ జరిగిందో తెలుసా?
2. ‘కృష్ణుడి రూపంలో NTR విగ్రహం పెట్టడానికి వీళ్ళేదు’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...