రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయని ఏపీ డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) లేఖ రాశారు. రూ.100కోట్ల విలువైన కానూరు ట్రస్ట్ భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని.. ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసి...
మరోసారి జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలంతా తెలంగాణకు వలస వెళ్లా్ల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో కరెంట్ బిల్లు రేట్లు పెరిగాయో?...
టీడీపీ మహానాడు(TDP Mahanadu) రాజమహేంద్రవరంలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అధినేత చంద్రబాబు(Chandrababu) సహా పార్టీ నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిని ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) సీఎం జగన్పై తీవ్ర ఆగ్రహం...
మాజీ మంత్రి వివేకాహత్య కేసు(Viveka Murder Case) తప్పు దారి పట్టిస్తూ, సీబీఐ వ్యవస్థపై నమ్మకం లేకుండా అధికారులు పనిచేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...
Atchannaidu fires on CM Jagan: టీడీపీ నేత అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు. జగన్ రెడ్డి బీసీ ద్రోహి అని దుయ్యబట్టారు. 34 వేల కోట్ల బీసీ నిధులను...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...