లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్ దంపతులు

-

ఏపీ సీఎం జగన్(CM Jagan ) వేసవి విడిది కోసం భార్య భారతి(YS Bharati)తో కలిసి లండన్ వెళ్లనున్నారు. వారి కుమార్తె లండన్ లో చదువుతున్నారు. అందుచేత ప్రతి ఏటా జగన్ దంంపతులు ఆమెను చూసేందుకు లండన్ వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 21న లండన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వ్యక్తిగతమైన ఈ పర్యటనలో జగన్ దంపతులు వారం రోజుల పాటు లండన్ లో ఉండనున్నారట. పైచదువులు చదువుతున్న కుమార్తె కోసం 2019 నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వీరు లండన్ వెళ్తున్నారు.

- Advertisement -
Read Also: చంద్రబాబు పల్లకీ మోయడానికి పవన్ పార్టీ పెట్టారా?: అంబటి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్...