కండిషన్లు లేకుండానే చేరా.. ఉదయభాను..

-

వైసీపీ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Samineni Udayabhanu) ఈరోజు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి కండిషన్లు లేకుండానే తాను జనసేన పార్టీలో చేరినట్లు వెల్లడించారామే. కూటమిలో పనిచేయడం కోసమే తాను వైసీపీని వీడినట్లు కూడా ప్రకటించారు. జనసేన పార్టీ బలోపేతం కూడా తన వంతు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరితో సమన్వయ పరుచుకుంటూ ముందుకు సాగుతానని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటానని చెప్పారు.

- Advertisement -

‘‘ప్రజల కోసం, అభివృద్ధి కోసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం పనిచేస్తా. ప్రతి ప్రభుత్వ పథకాన్ని చిట్టచివరి లబ్ధి దారునికి చేరవేయడంలో నావంతు కృషి చేస్తా. ఎలాంటి కండిషన్లు లేకుండానే జనసేన(Janasena) పార్టీలో చేరాను. వివాదాలకు వెళ్లకుండా కూటమి నేతలు కలిసి పనిచేస్తా. 30ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శ్వాశ్వత శత్రువులు అనేవారు ఉండదరు’’ అని Samineni Udayabhanu వ్యాఖ్యానించారామే.

Read Also: జనసేనలో చేరిన బాలినేని.. ఇంకో ఇద్దరు నేతలు కూడా..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జనసేనలో చేరిన బాలినేని.. ఇంకో ఇద్దరు నేతలు కూడా..

వైసీపీకి తాజాగా రాజీనామా చేసిన ముగ్గురు కీలక నేతలు ఈరోజు డిప్యూటీ...

ఓటీటీలోకి వచ్చేసిన స్త్రీ2

ఓ మాత్రం అంచనాలతో వచ్చి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన సినిమా ‘స్త్రీ2(Stree...