రుషికొండపై 151అడుగుల స్టిక్కర్ అంటిస్తారా? ప్రభుత్వంపై పవన్ సెటైర్లు

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈసారి విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ట్విట్టర్ లో సెటైరికల్ కామెంట్స్ పోస్ట్ చేశారు. చెట్లు, కొండలు, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం అనేది వైసీపీ దుష్టపాలకుల ముఖ్య లక్షణమని ఆరోపించారు. రుషికొండ తవ్వకాలలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లఘించిందని కేంద్ర కమిటీ నిర్థారించిందని.. దీనిపై ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రిషికొండ గ్రీన్ మ్యాట్ పై 151 అడుగుట స్టిక్కర్ అంటిస్తుందా? అని సెటైర్లు వేశారు పవన్.

- Advertisement -

రుషికొండ తవ్వకాల్లో జగన్ సర్కార్ నిబంధనలు ఉల్లఘించిందంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో పిటిషన వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిజనిర్థారణ కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులు గమనించిన ప్రభుత్వం తవ్వకాల్లో నిబంధనలు ఉల్లఘించిందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జనసేనాని(Pawan Kalyan) ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Read Also: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు ఉదయ్ అరెస్ట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Jagan: రేవంత్ రెడ్డిపై YS జగన్ తీవ్ర ఆరోపణలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం...

Chiranjeevi: పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి ఏమన్నారంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం...