పవన్ కల్యాణ్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు: మంత్రి సురేష్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) తీవ్ర విమర్శలు చేశారు. పవన్ నిలకడ లేని మనిషి.. బీజేపీతో కలిసి ఉంటూనే టీడీపీ పంచన చేరడానికి ప్రయత్నిస్తూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు పవన్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ(BJP), టీడీపీ(TDP)లలో ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో స్పష్టం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని.. వాపు చూసి బలుపు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. వైసీపీ(YCP) ఎమ్మెల్యేలు ఎవరు టీడీపీతో టచ్ లో ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. జనసేనతో పొత్తు లేకుండా 175 స్థానాల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని ఛాలెంజ్ చేశారు మంత్రి(Minister Adimulapu Suresh).

- Advertisement -
Read Also: కోర్టు కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరు: ఉండవల్లి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మూత్రం రంగు మన ఆరోగ్యం గురించి ఏం చెప్తుంది..?

Urine Colour |మనకు ఎటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్నా మన...

టీమ్ పాక్ దుస్థితికి కారణమేంటో చెప్పిన అశ్విన్

టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల...