Kottu Satyanarayana : జనసేన నాయకులకు రూల్స్ అంటే లెక్కలేదు

-

Kottu Satyanarayana : జనసేన నాయకులకు రూల్స్ అంటే లెక్కలేదని..వారు అసహనంతో వున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌‌లో పవన్ విశాఖలో హంగామా సృష్టించారని మండిపడ్డారు. డైలాగులు, ఫైట్లు ఎంత ఎక్కువ చేస్తే ఆ సినిమా హిట్టు అవుతుందనే ఫార్ములను పవన్ రాజకీయాల్లో ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘నేను 2004లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తాడేపల్లిగూడెంలో రౌడీయిజాన్ని రూపుమాపాం. నాపై దాడులు జరిగే అవకాశం లేదు’’ అని వెల్లడించారు. పవన్ మహిళపై చేసిన వ్యాఖ్యలతో జనసేన పార్టీ మరింత దిగజారిపోయిందన్నారు. భారతీయ వివాహ వ్యవస్థను అవమానించే విధంగా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని Kottu Satyanarayana ఆగ్రహంవ్యక్తం చేశారు.

- Advertisement -

Read also: హైదరాబాద్‌లో నరబలి‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...