Nara Lokesh: లేని చట్టం పేరుతో జగన్‌ మోసం చేస్తున్నారు

-

Nara Lokesh Fires On CM Jagan: అసలు ఆంధ్రప్రదేశ్‌లో దిశా చట్టం ఉందా అని మాజీ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh) ప్రశ్నించారు. లేని చట్టం పేరుతో ప్రజలను జగన్‌ మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఒక్కసారైనా గన్‌ కంటే ముందు జగన్‌(Jagan) వచ్చి.. ఒక్క ప్రాణమైనా కాపాడితే అభినందించాలని ఉందని అన్నారు. మాయ మాటలు, కపట ప్రకటనలు ఇకనైనా ఆపి.. కాకినాడలో యువతిని చంపిన ప్రేమోన్మాదిపై చర్యలు తీసుకోవాలని హితువు పలికారు. నేరాలపై తూతూ ప్రకటనలతో బాధితులకు ఎటువంటి న్యాయం జరగదని లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Read Also: ఇంటికి కాప‌లా కాస్తున్న నాగు పాము

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....