Purandeswari | రాయలసీమ ప్రజలకు దగ్గుబాటి పురందేశ్వరి గుడ్ న్యూస్

-

ఎన్నికలపై ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం అని అన్నారు. రాయలసీమ(Rayalaseema) తనకు కర్మభూమి అని, ఇక్కడి నుంచే తన ప్రయాణం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న పార్టీ అన్నారు.

- Advertisement -

అందరికీ మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించిందని అన్నారు. రాయలసీమ డిక్లరేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉన్నదని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీల అమలు బీజేపీ లక్ష్యమని అన్నారు. రాష్ర విభజన హామీలన్నింటినీ అమలు చేశామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఏమి ఇచ్చామో స్పష్టంగా పేర్కొన్నామన్నారు.

Read Also: పవన్ కల్యాణ్‌కు టీడీపీ కీలక నేత సపోర్ట్.. వైసీపీపై విమర్శలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...