టీడీపీలోకి వివేకా కూతరు సునీత.. ప్రొద్దుటూరులో పోస్టర్ల కలకలం

-

మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతరు సునీతారెడ్డి(Sunitha Reddy) టీడీపీలో చేరుతున్నట్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. రాజకీయ రంగప్రశేశం చేస్తున్న సునీతమ్మకు స్వాగతం అంటూ ప్రొద్దూటూరులోని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కనిపించాయి. ఆ పోస్టర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, బీటెక్ రవి(Btech Ravi)తో పాటూ వైఎస్ వివేకా ఫోటో కూడా ఉండడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -

తన తండ్రి వివేకా హత్య కేసు(Viveka Murder Case) నిందితులను పట్టుకోవాలని ఆమె(Sunitha Reddy) కొంతకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సునీత టీడీపీ(TDP) నేతలతో టచ్ లో ఉన్నట్లు కొందరు వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు టీడీపీలో ఆమె చేరబోతున్నట్లు పోస్టర్లు అంటించడం కలకంల రేపుతున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఆ పోస్టర్లు తాము అంటించలేదని చెబుతున్నారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు.

Read Also: హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాశ్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...