అనంతపురం(Anantapur) జిల్లా కల్యాదుర్గంలో సీఎం జగన్ పర్యటన బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందికి అల్పాహారం కోసం తిప్పలు పడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకే విధులకు హాజరై.. ఉదయం 10 గంటలైనా అల్పాహారం ఇవ్వకపోవడంతో...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) జయంతి సందర్భంగా రాష్ట్ర రైతులకు సీఎం వైఎస్ జగన్(CM Jagan) మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. 2022 ఖరీఫ్ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి...
Eluru | నిత్యం వార్తల్లో సైబర్ నేరగాళ్ల గురించి ఎన్నో కథనాలు వింటున్నాం. ఈ ఆర్థిక నేరగాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొంతమంది అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బు దోచేస్తే, మరికొందరు డూప్లికేట్...
నీటితో కళకళలాడాల్సిన జీవనది గోదావరి(Godavari River) ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇసుకమేటలతో ఎడారిలా దర్శనమిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. గతేడాది జులై 6న భద్రాచలం వద్ద 15.5 అడుగుల నీటితో...
తెలంగాణ కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. గురువారం తాడేపల్లికి వచ్చి సీఎంను కలిశారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ...
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ(Input Subsidy) విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 8న అనంతపురం (D) కళ్యాణదుర్గంలో CM జగన్ పర్యటించనున్నారు. ఈ...
ఏపీ సీఎం జగన్(CM Jagan) కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని జనపథ్-1 నివాసానికి ఆయన చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit...
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy)కి బీజేపీ నాయకత్వం కీలక పదవి అప్పగించింది. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...