Tirumala |తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. కొండపై నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. మొదటి ఘాట్రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే బస్సు లోయలోకి...
కోడికత్తి తరహాలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్(Satya Kumar) ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అవినాశ్ సహకరించడం...
అమరావతి(Amaravati)లోని తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్-5 జోన్(R5 Zone)కు వ్యతిరేకంగా జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తుళ్లూరులో 48 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో...
కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)కి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ దాఖలు చేసిన పిటిషన్పై...
UPSC Results |సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది సివిల్స్ సర్వీసెస్కు ఎంపిక అయినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. ఇందులో జనరల్ కోటాలో 345...
Vijayawada |రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. చదువుకున్న వారే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు. పార్ట్టైమ్ ఉద్యోగంతో ఈజీగా డబ్బులు...
వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy) తేల్చిచెప్పారు. తాను ఎంపీ స్థానానికి పోటీ చేస్తాననే వార్తలు కేవలం ప్రచారం మాత్రమే...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్(AP Group 1 Mains) పరీక్ష తేదీలు వెల్లడించింది. జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది. గతంలో ఇచ్చిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...