ఆంధ్రప్రదేశ్

సీబీఐకు ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) మరోసారి సీబీఐకు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి ఉందని, ప్రస్తుతం తాను తల్లికి అండగా నిలబడాల్సి ఉందని...

సీబీఐ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది: టీడీపీ నేతలు

మాజీ మంత్రి వివేకాహత్య కేసు(Viveka Murder Case) తప్పు దారి పట్టిస్తూ, సీబీఐ వ్యవస్థపై నమ్మకం లేకుండా అధికారులు పనిచేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...

నిరుద్యోగులకు శుభవార్త.. 12వేలకు పైగా పోస్టులు

India Post Office |నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో...
- Advertisement -

ఒక్కసారిగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

వేసవి సెలవులు కావడంతో తిరుమలకు(Tirumala) భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు 20గంటలకు పైగా సమయం పట్టింది. అయితే ఇవాళ ఒక్కసారిగా భక్తుల రద్దీ సాధారణ స్థితికి వచ్చింది. మొన్నటివరకు అన్ని కంపార్ట్...

ఇక రాజకీయాలకు సెలవు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

మచిలీపట్నం(Machilipatnam) ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని(Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో సీఎం జగన్ బందర్ పోర్టు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్ని మాట్లాడుతూ మరోసారి జగన్...

నిబద్ధతను ఎంత వరకు చాటుకుంటారో చూస్తాం: పవన్ కల్యాణ్

అన్నమయ్య డ్యామ్(Annamayya Dam) బాధితుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. డ్యామ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారులు చెప్పిన...
- Advertisement -

నెల్లూరు వైసీపీలో తారాస్థాయికి విభేదాలు.. అబ్బాయ్ వర్సెస్ బాబాయ్

నెల్లూరు(Nellore) నగర వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav), ఆయన సొంత బాబాయి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌(Roop Kumar Yadav)ల...

ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి

ఏపీ హైకోర్టు(AP High Court) తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి నియమితులయ్యారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...