Dharmana: విశాఖ రాజధానిగా వద్దని చెప్పినా ఎవరైనా ద్రోహులేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే...
Pothina Mahesh: రాష్ట్ర పర్జలను రెచ్చగొడ్డి విద్వేషాలను రగల్చటంలో, శాంతిభద్రతలకు భంగం కల్పించటంలో వైసీపీ నేతలు దిట్ట అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో...
Psycho attack: శ్రీకాకుళం జిల్లా పలాసలో సైకో హల్చల్ చేశాడు. టీ తాగుతున్న వృద్ధిడిపై సైకో దాడి చేయటంతో, బాధితుడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది....
ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు (CBN) ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ‘‘కనీసం వెయ్యేళ్లపాటు...
Maha Padayatra: ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కోర్టు అనుమతించిన...
Sailajanath: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఏపీ ప్రజలల్లో మార్పు కనిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటివల అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు...
Cyclone Sitrang: ఆంద్రప్రదేశ్ వైపు సిత్రాంగ్ తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోండగా.. నేడు అండమాన్ తీరంలో మరింత బలపడే అవకాశం ఉందని.. క్రమంగా వాయుగుండంగా మారుతోందని, అనంతరం సిత్రాంగ్ తుఫాన్ (Cyclone...
న్యూజిలాండ్(New Zealand)తో వన్డే సిరీస్కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ ఈ వన్డే సిరీస్కు భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా సారథ్య...
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించే...
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ వేస్తూ కనిపించాడు. న్యూజిలాండ్తో భారత్ తొలి టెస్టు రెండో రోజు ఆట...
ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV Sindhu) మెరిసింది. క్వార్టర్ ఫైనల్స్కు చేరి ప్రేక్షకుల ఆశలను చిగురింపజేసింది. గురువారం జరిగిన...