టీడీపీ (TDP) నేతలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (finance minister buggana ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్నటి వరకు శ్రీలంక అంటూ దుష్ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు...
హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో ఓ వ్యక్తి చేసిన పనికి.. బస్సులోని వారంతా బిక్కుబిక్కుమని బతికారు. తను దుబాయ్కు వెళ్లలేకపోయానన్న నిరాశతో ప్రయాణీకులపై కారం చల్లాడటంతో ప్రయాణీకులు ఊపిరి...
అనువుగాని చోట అధికులమనరాదు అన్న తాత్పర్యం ఎమ్మెల్యే నిమ్మలకు ఇప్పుడు బోధపడి ఉంటుంది. ఆర్టీసీ బస్సులో సామాన్యులతో కలిసి ప్రయాణం చేద్దామనుకోవటం, వారి సమస్యలను తెలుసుకోవాలనుకోవటం ఏ ప్రజా నాయుకుడైనా చేద్దామనుకుంటారు. దీనికి...
Nara Lokesh Fires On CM Jagan: అసలు ఆంధ్రప్రదేశ్లో దిశా చట్టం ఉందా అని మాజీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రశ్నించారు. లేని చట్టం పేరుతో ప్రజలను జగన్ మోసం...
రాష్ట్రాన్ని దుర్మార్గులు పాలించటంతో.. దాడులు పెరిగాయని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. వైసీపీ నేతల దాడిలో కంటి చూపును కోల్పోయిన టీడీపీ నేత చెన్నుపాటి గాంధీని మాజీ మంత్రులు అయ్యన్న పాత్రడు,...
సూర్యగ్రహణం కారణంగా విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. సూర్యగ్రహణం సందర్భంగా 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ద్వారాన్ని...
టీడీపీపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ దుశ్శాసునుల పార్టీగా మారిందంటూ ధ్వజమెత్తారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు....
సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణా రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కారం పొడి చల్లి, వేట కొడవళ్లతో...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...