ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్‌ ర్యాలీలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు....

మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు అయిన నాన్‌ పొలిటికల్‌ ఏజేసీ కన్వీనర్‌కు రాజీనామా లేఖను స్పీకర్‌ ఫార్మాట్‌లో అందజేసినట్లు వెల్లడించారు....

ప్రేమను కాదన్నాదని.. చంపేశాడు

కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో కత్తితో అతిదారుణంగా దాడి చేసి, యువతిని చంపేశాడో ప్రేమోన్మాది. కాకినాడ రూరల్‌ కాండ్రేగుల కూరాడ గ్రామానికి చెందిన దేవకి అనే యువతిని,...
- Advertisement -

నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పేలుడు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో తెల్లవారుజామున 3 గంటల పరిధిలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని పోలీసులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి...

మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం: మంత్రి ధర్మాన

అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మెుక్కుకొని వెళ్తే మాకు అభ్యంతరం లేదు.. కానీ ఈ గడ్డ మీదకి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు...

రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లారు: బొండా ఉమా

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యలు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ధ్వజమెత్తారు. దోచుకో, దాచుకో, పారిపో అనే మూడు విధానాలు...
- Advertisement -

ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా కాటన్‌ బ్యారేజీ

రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల రంగాలపై ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌...

ఏకలవ్య జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం

డిసెంబర్‌ 17 నుంచి 23 వరకు జరగనున్న ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ 3వ జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 15 వ్యక్తిగత విభాగాలు, 7 టీమ్‌ కేటగిరీల్లో ఈ పోటీలు జరగనున్నాయి....

Latest news

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఎప్పటి నుంచో చర్చల్లో ఉంటోంది. తన తనయుడిని పరిచయం చేయడానికి...

MK Stalin | త్వరగా పిల్లల్ని కనండి.. ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....

Srinivas Goud | SLBC ప్రాజెక్ట్ పై సరైన అవగాహన లేకే ఈ ప్రమాదం – శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...

KTR | కాంగ్రెస్.. కరోనా కన్నా డేంజర్: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...

Rushikonda Beach | బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోయిన రుషికొండ బీచ్.. ఏంటి దీని ప్రత్యేకత?

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్‌ కు చెందిన ఫౌండేషన్ ఫర్...

Postcard Movement | పోస్ట్ కార్డ్ ఉద్యమం షురూ చేసిన కవిత

Postcard Movement | తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ సరిగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...

Must read

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...

MK Stalin | త్వరగా పిల్లల్ని కనండి.. ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే...