రోడ్డు సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని మోసుకుంటూ ఓ తండ్రి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నారు....
జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్(Pothina Mahesh) వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి తను అనుచరులతో ర్యాలీగా గుంటూరు జిల్లాలోని సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రం క్యాంప్ దగ్గరికి...
ఎన్నికల వేళ జనసేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్(Pothina Mahesh) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధినేత...
ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల...
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటిని పవన్ అద్దెకు తీసుకున్నారు. గొల్లప్రోలు మండలం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర జ్వరం నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన తిరిగి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈమేరకు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన ద్వారా...
హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగనన్న, అవినాశ్ రెడ్డిని ఓడించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) ప్రజలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ...
తొలి తరం తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్(Shanthi Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. దూరదర్శన్లో వార్తలు చదివిన తొలి యాంకర్గా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...